Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

C.Narayana Reddy Rahamath Nagar Division Corporator.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో గౌరవ శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల మేరకు డివిజన్ ను దేదీప్యమానంగా తీర్చి దిద్దేందుకు నూతనం గా ఏర్పాటు చేయాల్సిన వీధి దీపాల పై ఈరోజు కార్పొరేటర్ శ్రీ CN రెడ్డి గారు GHMC విద్యుత్ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.. ఇటీవల కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల స్థంబాలు పడిపోవడం, తీగలు తెగిపోవడం, విద్యుత్ దీపాలు కాలిపోవడం జరిగింది.. ఈ నేపథ్యంలో డివిజన్ లో కొత్తగా వేయాల్సిన విద్యుత్ స్థంబాలు, విద్యుత్ దీపాల పునరుద్దరణ పై అధికారులతో చర్చించడం జరిగింది.. ఈ సమావేశం లో GHMC ఎలక్ట్రికల్ EE ఇంద్రదీప్, డిప్యూటీ EE మల్లిఖార్జున్, AE రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు..

0 Comments

There are no comments yet

Leave a comment

Your email address will not be published. Required fields are marked *