Mekala Sunitha Goutham Nagar Corporator.
గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వినాపాని నగర్, సంజయ్ నగర్, భాష్యం స్కూల్ దగ్గర ఈస్ట్ ఐఎన్ నగర్ ఏరియాలలో రూ.56 లక్షలతో సీసీ రోడ్డు పనులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి తో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం అంబ భవాని దేవాలయం లో శాకాంబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఐఎన్ నగర్ లో దళిత బంధు ద్వారా మంజూరైన వాహనాలను పంపిణీ చేయడం జరిగింది.
0 Comments