Rasheeda Begum Chintal Corporator
చింతల్ డివిజన్ లోగల శ్రీనివాస్ నగర్ మరియు భగత్ సింగ్ నగర్ లలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు MLC శంబీపూర్ రాజు గారితో కలిసి చింతల్ కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ గారు ఉచిత పుస్తకాలు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కార్పొరేటర్లు,డివిజన్ సీనియర్ నాయకులు స్థానిక బస్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments