శ్మశాన వాటిక మద్యలో మురికి కాలువ వుండడం వల్ల గాజుల ఫ్యాక్టరీ నుండి వచ్చే తూ వంటి మురికి నీలు రైల్వే ట్రాక్ దాటి బొండాల మీద పడుతోంది
దీనెవాళ్ళ బొందలు అన్నీ కూడా మురికి నీలతో నేంది వున్నాయి.
కార్పొరేటర్ గారు ఆ బొండాల మీద వున్న మూరికి నీలను మున్సిపల్ అధికారులు మరియూ పారిశుధ్య సిబ్బంది తో కలిసి మోటార్ పెట్టి ఆ నీలను కాలువలో పోయే తట్టు చేసారు.
రాబోయె రోజుల్లో ముస్లిం స్మశాన వాటికను మాత పెద్దలతో మరియు బస్తీవాసులతో మాట్లాడి స్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు తెచ్చి మోడల్ స్మశాన వాటికకు మారుస్తానని చెప్పడం జరిగింది.
ఈ కరిక్రమంలో వీరా రెడ్డి, రియాజ్, ఆశు, షామా, పర్వీన్, అస్లాం, హమీద్, జావీద్, నసీర్, చాంద్, రజాక్, యోగి, మోయిజ్, జుబైర్, ఈతరులు పాలించారు.