Bokka Bhagyalaxmi Musarambagh Division Corporator.
అజాది కా అమృత్ మహోస్తవ్ లో భాగంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం చేసేందుకు మనయొక్క జాతీయ జెండాని కృష్ణ తులసి నగర్ కాలనీ లో ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది.
అనంతరం వెస్ట్ ప్రశాంత్ నగర్ పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది.
మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల సందర్బంగా ప్రతి యొక్క ఇంటిపై జాతీయ జండాను ఆవిష్కరించి మన దేశ భక్తిని ఐక్యత భావాన్ని చాటుకోవాలని ప్రధాని మోడీ గారి