Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Kopulla Narsimha Reddy

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కొప్పుల నర్సింహా రెడ్డి గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ రోనాల్డ్ రోజ్ గారిని కలిసిన బిజెపి కార్పొరేటర్లు.

దాదాపు ఆరు నెలలుగా జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం జరగలేదని,త్వరలోనే ఎన్నికల కోడ్ రానుందని,అంత లోపల జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించాలని, డివిజన్ వారీగా అభివృద్ధి నిధులను కేటాయించాలని, జోనల్ మీటింగ్ లు జరపాలను కోరడం జరిగినది.త్వరలోనే రానున్న వేసవికి సంబంధించిన సమస్యలు, నాలా డిసైలటింగ్ పనులు, శానిటేషన్ వ్యవస్థ , అక్రమ పార్కింగ్ చార్జీలు, విచ్చలవిడి ఆస్తి పన్ను వసూలు, లాంగ్ స్టాండింగ్ అధికారులు పై చెర్యలు తదితర సమస్యలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.సానుకూలంగా స్పందించిన కమిషనర్ జోనల్ లెవెల్ లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది, సాధ్యమైనంత త్వరలో జనరల్ బాడీ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ శ్రవణ్, సురేఖ, వంగ మధుసూదన్ రెడ్డి,రవి చారీ,చేతన, రాజ్యలష్మి తదితరులు పాల్గొన్నారు.

Koppula Narsimha reddy Mansoorabad Division Corporator

పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జడ్జస్ కాలనీలో నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల నందు కరెంట్ కట్ చేయడం స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
✅ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ కీ దీటుగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని కబుర్లు చెప్పడం తప్ప వసతులు మాత్రం శూన్యం అని మండిపడ్డారు.
✅ ప్రైవేట్ స్కూల్స్ లల్లో చదువుకునే స్తోమత లేక నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందామంటే సరైన వసతులు లేని దౌర్భాగ్య పరిస్థితని కరెంట్ కట్ చేయడం వలన బయటనే విద్యార్థులు ఉంటున్నారని నిజంగానే గులాబీ ప్రభుత్వానికి సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
✅ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కాని రాష్ట్రంలో ఉన్న పధకాలు ఎక్కడా లేవని దేశంలోనే నెం.1 పరిపాలన అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలల పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని హంగులు ఆర్భాటాలు, మాటలు తప్ప చేస్తున్నది ఏమీ లేదని అన్నారు.
✅ రాష్ట్ర ప్రభుత్వం బార్లు, వైన్స్ ల అభివృద్ధే కాకుండా వెంటనే విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలలలో వసతులు కల్పించి నేటి బాలలే రేపటి పౌరుల భవిష్యత్తుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
✅ పాఠశాలలో కావలసిన సౌకర్యాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకుని సిబ్బంది హాజరు పై రిజిస్టర్ ను తనిఖీ చేసి ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది HM రూప్ సింగ్, సరళ, విమల, కిష్టయ్య, బాలమణి, ప్రతమ్ జవాన్ శ్రీనివాస్ రావు మరియు బిజెపి నాయకులు నాంపల్లి రామేశ్వర్, ముత్యం రెడ్డి, యంజాల జగన్, పాతూరి శ్రీధర్ గౌడ్, హరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తేదీ: 28/07/2022

Koppula Narasimha Reddy Mansurabad Corporator.

శ్రీ పోచమ్మ,ఎల్లమ్మ ఆలయంలో స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు టెంపుల్ ప్రాంగణం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను బాప్కట్ సహాయంతో పరిశుభ్రం చేయించారు మరయు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన వసతులను పరిశీలించారు.

Corporator Koppula Narsimha Reddy Distribution of text books

*Distribution of text books to the future students of the country — Corporator Koppula Narsimha Reddy..! *

*Corporator Koppula Narsimha Reddy garu* distributed textbooks to the students of Mandal Parishad Primary School at Mansurabad Division Mansurabad Chowrasta.

Corporator speaking on this occasion..

✅ Teachers are advised that students should utilize textbooks to provide quality education to students.

✅ Said that special measures will be taken to provide all kinds of facilities in the school to eradicate illiteracy.

✅ Later, in Mansurabad Anganwadi Center, through the Integrated Child Development Service Scheme provided by the Central Government, the distribution of nutrition to pregnant women and children was asked and found out about the food nutrients they are receiving.

Teachers Srinivas, Saritha, Rajitha, Swathi, Sumathi, BJP leaders Nampally Rameshwar, Nampally Shankarayya, Yanjala Suresh, Renukuntla Raghavendra, Paturi Sridhar Goud, Harish Reddy, Venkateswar Reddy, Siddu and others participated in this program.

*Dated: 02/07/2020*