Koppula Narasimha Reddy Mansurabad Corporator.
శ్రీ పోచమ్మ,ఎల్లమ్మ ఆలయంలో స్ధానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు టెంపుల్ ప్రాంగణం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను బాప్కట్ సహాయంతో పరిశుభ్రం చేయించారు మరయు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన వసతులను పరిశీలించారు.
0 Comments