Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

A Bhagya Laxmi

Vijaya Sankalpa Sabha

హైదరాబాద్ స్థానిక కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది..!!!

ఈ నెల 26 వ తేదీన భారత ప్రధాన మంత్రి గౌ,, నరేంద్రమోడీ గారు ((హైద్రాబాద్)) గచ్చిబౌలి లోని ** ఇండియన్ స్కూల్ ఆఫ్ బిసినెస్** వార్షికావోత్సవం కార్యక్రమానికి రాబోతున్న భారత ప్రధాన మంత్రి గారికి ఘన స్వాగతం పలకాలి అన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారు హైదరాబాద్ స్థానిక కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది..!!!

22.5.2022 at 00.17