స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలని లో GHMC అధికారులు , స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి జాతీయ జండాలను పంపిణీ చేసిన చందానగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా జాతీయ పతాకం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని A S రాజు నగర్ కాలని లో
గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు,
గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ శంకరయ్య గారు, గౌరవ DC సుధన్ష్ గారు,గౌరవ AMOH Dr, కార్తిక్ గారు స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలిసి జాతీయ జండాలను పంపిణీ చేసిన మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు.
నరేంద్ర నగర్ లోనీ శివ ఆంజనేయం కమ్యూనిటీ హాల్ కి ఆనుకోనిఉన్న రిటర్నింగ్ వాల్ వర్షలా కారణంగా పడిపోవడంతో ఈరోజు ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ గారు వెంటనే స్పందించి సంబంధిత జిహెచ్ఎంసి సిబ్బందినీ పిలిపించి వారితో కలిసి సహాయక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వర్షాలు ఆగిపోగానే ప్రహరీ గోడ నిర్మాణం చేపడతామని తెలియజేశారు,అలాగే కమ్యూనిటీ హాల్ కిటికీలు, డోర్స్,మరియు పాడైపోయిన మిగిత వాటికి మెయింటెనెన్స్ ఇప్పిస్తానని స్థానికులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ ప్రజలు చంద్రయ్య,పడకండి బ్రహ్మచారి,శ్రీకాంత్,చంటి పంతులు శ్రీధర్ చారి, జిహెచ్ఎంసి సిబ్బంది,వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లతా,వేణు,సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణీ చేసిన Ex డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాబా ఫసిఉద్దీన్ గారు
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బోరబండ డివిజన్ లో 90 ఏండ్ల వృద్ధురాలు సావిత్రి దేవి గారికి జాతీయ జెండాను అందజేసిన అనంతరం ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను Ex డిప్యూటీ మేయర్, బోరబండ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బాబా ఫసిఉద్దీన్ గారు పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికి తిరిగి జెండా ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆగస్టు 15న ఇంటిపై ఎగరేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ కూడలి లో మంగళవారం శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ శ్రీ CN రెడ్డి ఆజది కా అమృత మహోత్సవాలలో భాగంగా జాతీయ జెండాల పంపిణి కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్బంగా MLA శ్రీ మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రత్సవాలలో ప్రతి ఒక్కరూ జాతీయ స్ఫూర్తి ని చూపించాలని కోరారు..
BJR నగర్ కాలనీ ,Prasanth colony,BK guda masij road, హర్ గర్ తిరంగా( ప్రతి ఇంటా జండా వందన) కార్యక్రమంలో GHMC అధికారులు,పారిశుద్ధ్య కార్మికులు,బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ మహిళ మోర్చా అమీర్పెట్ డివిషన్ కేతినేని సరళ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికీ మువ్వన్నెల జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది.
124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మొహరం సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తాలో ఉన్న మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన షర్బత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి షర్బత్ ను కాలనీ వాసులందరికి పంచడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ నగర్ కమాన్ ఎదురుగా ఉన్న దర్గాలో పీర్లను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ అమరుల ఇస్లాం మత పునర్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహరం పండుగ అని, డివిజన్ లోని ప్రజలందరూ కులమతాలతో సంబంధం లేకుండా అన్ని పండుగలు అందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, సీనియర్ మైనారిటీ నాయకులు షౌకత్ అలీ మున్నా, కౌసర్, ఖాజీమ్, ఖాజామియా, ఖలీమ్, ఫిరోజ్, బాబా, ఖాజా, ఆఫ్రోజ్, పాషా, సజ్జు, దేవి, ఎనుగంటి శ్రీనివాస్, రాములుగౌడ్, సంతోష్, రవీందర్, మహేష్, ఎత్తరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Under The Guidance of AIMIM President Barrister #𝑨𝒔𝒂𝒅𝒖𝒅𝒅𝒊𝒏_𝑶𝒘𝒂𝒊𝒔𝒊 Sahab.
GHMC Standing Committee Member & #AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 Sahab Take A Part of ‘Har Ghar Tiranga’ Organising By Greater Hyderabad Municipal Corporation A Slew of Programmes To Mark 75 Years of Independence.
This National Flags Would Be Distribution In All Houses In Shaikpet Division.
On the Instructions Of AIMIM President Barrister Asaduddin Owaisi Sahab and MLA Karwan Kausar Mohiuddin Sahab Today Corporator Mohammed Naseeruddin visit in Mehraj Colny Lanes and Bylanes Under Nanal Nagar Division along with GHMC Officials Dy.EE Ram Krishna,A.E Kaleemuddin Inspected the pending works.
spoke to the residents they complained of CC patch work. He was accompanied by AIMIM Active workers Syed Jaweed Razvi,Mohd Haji and Others..