Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: August 8, 2022

Mettu Kumar Yadav Patancheruvu Division Corporator.

పటాన్చెరు లోని పలు కాలనీలలో ఈ రోజు సోమవారం నాడు ఉదయం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పలు కాలనీలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గౌతమ్ నగర్ కాలనీలో నూతనంగా వేసినటువంటి సి.సి రోడ్డును పరిశీలించారు, అనంతరం గౌతమ్ నగర్ లో జరుగుతున్న అంతర్గత డ్రైనేజ్ పనులను పరిశీలించారు.

M.Srinivasa Rao KPHB Colony Division Corporator.

సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు…కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు గారు. KPHB డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇందులో భాగంగా ఎన్.ఆర్.ఎస్ కాలనీలో షటిల్ కోర్టును ప్రారంభించారు.. అనంతరం నూతనంగా నిర్మించిన బస్ స్టాప్ ప్రారంభించి.. డైమండ్ ఎస్టేట్ లోని ఓపెన్ జిమ్ ప్రారంభించారు.

Vijay Kumar Goud Amberpet Division Corporator.

అంబర్పేట డివిజన్ పటేల్ నగర్ లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయకుమార్ గౌడ్ గారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎవరికైనా జ్వరం వచ్చిన వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న శిబిరంలో ఉచితంగా మందులు తీసుకోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నర్సులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరి సతీష్,మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Mohammed Wasay Uddin, Rein Bazar Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ చెరువు వద్ద చెత్త పేరుకు పోయి వానలు వల్ల దుర్వాసన వస్తున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి అధికారులను తీసుకుని దగ్గర ఉండి శుభ్రం చెయించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

Narne Srinivasa Rao hyder Nagar Division Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ చెరువు వద్ద చెత్త పేరుకు పోయి వానలు వల్ల దుర్వాసన వస్తున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి అధికారులను తీసుకుని దగ్గర ఉండి శుభ్రం చెయించిన గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.

M.Swamy Yadav Karwan Division Corporator.

124 డివిజన్ తెరాస పార్టీ ఉపాధ్యక్షులు కాశినాధ్ యాదవ్ జన్మదిన శుభసందర్భంగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ కాశినాధ్ యాదవ్ ను కార్పొరేటర్ కార్యాలయంలో శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, ఏడుపాయల శ్రీనివాస్, దాతి రమేష్, మారుతి, నాగేశ్వరరావు, సుధీర్ రెడ్డి, మురళీధర్, శ్రీధర్, సంతోష్, రాము, సుబ్బారావు, రామారావు, రమణయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Dodla Venkatesh Goud Allwyn Colony Corporator.

124 డివిజన్ తెరాస పార్టీ ఉపాధ్యక్షులు కాశినాధ్ యాదవ్ జన్మదిన శుభసందర్భంగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ కాశినాధ్ యాదవ్ ను కార్పొరేటర్ కార్యాలయంలో శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, ఏడుపాయల శ్రీనివాస్, దాతి రమేష్, మారుతి, నాగేశ్వరరావు, సుధీర్ రెడ్డి, మురళీధర్, శ్రీధర్, సంతోష్, రాము, సుబ్బారావు, రామారావు, రమణయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sunnam Raj Mohan Puranapool Division Corporator.

Double Bedroom scheme TS Government
Inspection ke liye Sadar-E-Mohatram Alhaj Barrister Asaduddin Owaisi Sahab MP Hyderabad President AIMIM ki HidayatPar aur Mumtaz Ahmed Khan Sahab MLA Charminar AIMIM Ki Zer-E-Nigrani May
Puranapul Div AIMIM Corporator Sunnam Rajmohan Saheb Na Puranapul Div K Ilaqa inspection Kiya 20-1 Hussaini Alam Mat May 20- 2 Kapusangam May 20- 3 jami nizamia Rakha gaya Hai . Is Mouka Par Puranapul Div President AIMIM Janab Abdul Raheem Sahab Aur Majlis ke Mukhami Sudor O Mohatamadeen bhi Moujood Tha.

Ravula Sheshagiri Gajula Ramaram Division Corporator.

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం*

*గాజులరామారం*

*బాలాజీ లేఅవుట్, ఒక్షిత్ ఎంక్లేవ్, వీనస్, చంద్రగిరి నగర్, లెనిన్ నగర్, రావి నారాయణ రెడ్డి నగర్, భవాని నగర్,బాలయ్య నగర్, మహాదేవపురం లలో* ప్రతి వర్షాకాలపు సీజన్లో వర్షపు నీటితో చాలా ఇబ్బందులకు గురి అవుతున్న సందర్భంగా టెంపర్ వరి కాకుండా పర్మినెంట్ గా ఎలాంటి వర్షాలు వచ్చిన వరదలు వచ్చినా తట్టుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి శాశ్వత పరిష్కారం కొరకు ఇట్టి ఏరియాలకు బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి *జోనల్ కమిషనర్ గారికి రావుల శేషగిరి కార్పొరేటర్ గాజులరామారం* మరియు వివిధ కాలనీవాసులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.