75వ “గణతంత్ర దినోత్సవ సందర్భమును పురస్కరించుకొని తేదీ. 26.01.2024 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గారి కార్యాలయ ఆవరణలోపతాక ఆవిష్కరణ.
ఇందుమూలముగా పురప్రముఖులకు పట్టణ ప్రజలకు, డివిజన్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, బస్తీ కమిటీ అధ్యక్షులకు, బూత్ కమిటీ ఇంచార్జి లకు, మెంబర్లకు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులకు, యువ నాయకులకు, మహిళా నాయకురాళ్లకు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా 75వ “గణతంత్ర దినోత్సవ”సందర్భమును పురస్కరించుకొని తేదీ. 26.01.2024 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ గారి కార్యాలయ ఆవరణలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారిచే జాతీయ పతాక ఆవిష్కరణ జరుపబడును. కావున ఇట్టి కార్యక్రమమునకు సకాలములో విచ్చేసి జయప్రదము చేయగలరని కోరనైనది.రాగం నాగేందర్ యాదవ్