Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Tag: #corporator

నీటి పైప్‌లైన్ పనులను పరిశీలించిన -డివిజన్ కార్పొరేటర్ దేదీప్య.

జవహర్ నగర్, రహమత్ నగర్‌లోని వివిధ లేన్‌లలో జరుగుతున్న నీటి పైప్‌లైన్ పనులను #HMWSSB మేనేజర్ మరియు డివిజన్ నాయకులతో కలిసి పరిశీలించిన డివిజన్ కార్పొరేటర్ దేదీప్య మరియు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి.

గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ G కిషన్ రెడ్డి గారిని కలిసి మల్లాపూర్, NFC రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ఉప్పల్ MLA శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారితో కలిసి కోరిన .మీర్‌పేట హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ జేరెపోతుల ప్రభుదాస్,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి .

నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కార్పొరేటర్ హేమ సామల

సీతాఫల్‌మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సాగర సంగమం & సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ – వారాసిగూడ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ హేమ సామల.

Inspecting the graveyards

On the instructions of AIMIM President Barrister Asaduddin Owaisi sahab,Yakutpura MLA Janab Jaffar Hussain Meraj Sahab and Yakutpura Incharge Yasar Arfath sahab

AIMIM Reinbazar Corporator Mohammed Wasay Uddin and Senior worker Waseem Uddin Along with All GHMC Officials, Electric Department, Engineering Section inspecting the graveyards on occasion of upcoming Shab e Meraj for cleaning and Maintenance work, under Reinbazar Division, Yakutpura Constituency.

అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి

అఖిల భారత బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ పాల్గొన్నారు* ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏఐబీఎస్‌ఎస్ 71వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గారు. Rtd DG శ్రీ డిటి నాయక్ గారు,. మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములు నాయక్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోహన్ సింగ్ గారు, *రాష్ట్ర కార్యదర్శి శ్రీ భూక్య సుమన్ గారు*, కేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ మహాత్మా గాంధీ వర్ధంతి

శ్రీ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా BRS పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులతో కలిసి ముత్యంరెడ్డి నగర్‌ను సందర్శించి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నిర్వాసితులతో మాట్లాడారు. మురుగు కాలువలు, పారిశుధ్యం, పార్కు సుందరీకరణ, కొత్త స్తంభాలు, లైట్ల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు.