Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: December 2, 2022

Bandaru Srivani Venkatrao

శివాలయం భూములు పరిరక్షించేందు ఈరోజు mla గారు మరియు కార్పొరేటర్ గారు పర్యటించడం జరిగినది.

Madhavaram RojaDevi RangaRao

శేరిలింగంపల్లి శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల పిలుపుమేరకు డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, రాజీవ్ గాంధీ నగర్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇంత్యాజ్ గార్లు ఎల్లమ్మబండ లో నూతన ఓటరు నమోదు చేయించి వారి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. కాలనీలో 18 సంవత్సరాల నిండిన పౌరులందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని గుడ్ల శ్రీనివాస్ గారు కోరారు.