Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: December 9, 2022

Bharath Simha Reddy Cherukupally

అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మ నగర్ ఫేస్ 2 లో శ్రీనివాస్ గురూస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

Madhavaram RojaDevi RangaRao

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ లో భాగంగా. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో కారిడార్ విస్తరణ పనులను తెలంగాణ అభివృద్ధి ప్రధాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం జరిగిన సభకు కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగినది.

Gangadhar Reddy vasepalli

మానియా ది సెలూన్ ను ప్రారంభించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు.

Dodla Venkatesh Goud

హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశలో భాగంగా మైండ్ స్పేస్ జుంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మీనల్ నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచనున్న నేపథ్యంలో మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో కారిడార్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు విచేస్తున్న సందర్భంగా.. శేర్లింగంపల్లి శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా నుండి బస్ లు మరియు కార్లలో సభా ప్రాంగణం అయిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ గ్రౌండ్, అప్పా జుంక్షన్ వద్దకు సీఎం గారికి ఘన స్వాగతమ్ పలకడానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాళ్లతో కలిసి వెళ్లడం జరిగింది.