Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 3, 2022

ఈరోజు వివేకానంద నగర్ డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమం రిక్షా పుల్లర్ కాలనీలో మొదలు పెట్టడం జరిగింది

Madhavaram roja devi rangarao

@RangaMadhavaram

ఈరోజు వివేకానంద నగర్ డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమం రిక్షా పుల్లర్ కాలనీలో మొదలు పెట్టడం జరిగింది

#madhavaramrojadevi#manacorporator#GHMC

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గడ్డి‌‌అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు.

gaddiannaram ఈరోజు గడ్డిఅన్నారం డివిజన్లోని వివేకానంద నగర్ కూడలిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గడ్డి‌‌అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ఈరోజు(03/06/2022) నుండి పదిహేను రోజులు (18/06/2022)డివిజన్ లోని అన్ని కాలనీలలో చేపట్టనున్నందున కాలనీ సంక్షేమ సంఘాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పనులు చేయించుకోవాలని, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి నిధులు కేటాయించకుండా చేసే పనులు మాత్రమే చేపడతామని అధికారులు తెలియజేయడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య, డి ఈ నీలిమ,ఏ.ఈ రూప, ఏఎంసి శ్రీనివాస్ గౌడ్ గార్ల తో పాటు శానిటేషన్ ఎంటమాలజీ మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

#baddampreammaheshwar#manacorporator#GHMC

కొత్తపెట్ డివిజన్ ఎస్ ఆర్ ఎల్ కాలనీలో బాక్స్ డ్రైనేజ్ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది

Naikoti pavankumar

కొత్తపెట్ డివిజన్ ఎస్ ఆర్ ఎల్ కాలనీలో బాక్స్ డ్రైనేజ్ లైన్ పనులు ప్రారంభించడం జరిగింది.* డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ గారు పనులను నాణ్యతను పరిశీలించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా వర్షాల కారణంగా నీళ్ళు డ్రైనేజ్ నీళ్లన్ని రోడ్డుమీదికి ఇళ్లలోకి వస్తుండడంతో కాలనీ వాసులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కార్పొరేటర్ పవన్ కుమార్ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి ఎస్ ఆర్ ఎల్ కాలనీ నుంచి మూసి వరకు బాక్స్ డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయాలని కోరడంతో ప్రస్తుతం కాలనీ వరకు బాక్స్ డ్రైనేజ్ పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అధికారులతో మాట్లాడి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పనులు ఆగకుండా కుండా పూర్తి చేయాలని ఏఈ మత్రు నాయక్ గారికి తెలియజేశారు. నాయకులు సుందర్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కొత్త తిరుమల్, శరన్, తదితరులు పాల్గొన్నారు

#naikotipavankumar#manacorporator#GHMC

మూసారాంబాగ్ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

Bhagya Lakshmi Bokka

మూసారాంబాగ్ డివిజన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.

పట్టణ ప్రగతి కార్యాక్రమం లో భాగంగా GHMC సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి శాలివాహనగర్, రామాలయం టెంపుల్ బస్తీలో వ్యర్ధాలను తొలగించి బస్తీ లో పర్యటించడం జరిగింది.

#bhagyalakshmibokka#manacorporator#GHMC

Baddam Prem Mahesh Reddy, డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త బంధువులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన సభకు విచ్చేసిన తరుణంలో ,నాగోల్ వద్ద రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు మరియు. డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త బంధువులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.

#baddampreammaheshwar#manacorporator

కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.d

కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Singireddy Somasekhar Reddy

Corporator Mohd Mubeen, Inspected Pending Development Works

AIMIM Corporator,Mohd Mubeen

Pattana Pragathi Program Day – 01

On The Instructions Of AIMIM President Barrister Asaduddin Owaisi, Today Rajendranagar Incharge Mirza Rahmat Baig Along With Shastripuram Corporator Mohd Mubeen, GHMC, HMWSSB & TSSPDCL Officals Did Paidal Daura & Inspected Pending Development Works In Ali Nagar, Milan Colony, Ahmed Colony & Palace View Colony Under Shastripuram Division.

#AIMIMMohdMubeen#manacorporator#GHMC#AIMIM