k_navajeevanreddy *హయత్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రో. జయశంకర్ బడి బాట మరియు సామూహిక అక్షరాభ్యాసం లో పాల్గొన – కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి గారు*
హయత్ నగర్ లోని మండల పరిషత్ కేంద్ర ప్రాథమిక పాఠశాలలో నేడు ప్రో. జయశంకర్ బడిబాట మరియు సామూహిక అక్షరాభ్యాసా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి గారు పలువురు పేద పిల్లలకు వారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లను తప్పనిసరిగా పాఠశాలలో చేర్చాలని. ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్య బోధన చేస్తూ ఉత్తమ ఫలితాలను సాధించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు మౌలికవసతుల లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమకు సమాచారం ఇవ్వాలని వారు తెలపడం జరిగింది…
ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్,H. M. భారతి గారు , ఉపాధ్యాయులు మురళి గారు, మరియు పాఠశాల సిబ్బంది , భాజపా నాయకులు పండాల శ్రీధర్ గారు తదితరులు పాల్గొన్నారు..
singireddysirisha డా.ఏ.ఎస్ రావు నగర్ లో (అలీంకో సంస్థ హైదరాబాద్ సమన్వయంతో) విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సీనియర్ సిటిజన్స్ లకు ఉచిత పరికరాలు, ఉపకరణములు మరియు కృత్రిమ అవయవాల ఎంపిక గుర్తింపు శిబిరానికి హాజరుకావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, కాప్రా కార్పొరేటర్ స్వర్ణ రాజ్ గారు, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తదితరులు పాల్గొన్నారు.
GHMC Standing Committee Member & #AIMIM Shaikpet Corporator 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐞𝐝 𝐅𝐚𝐫𝐚𝐳𝐮𝐝𝐝𝐢𝐧 Sahab Oversaw The On Going Work of Chain Link Mesh At Fatima Nagar Colony, Shaikpet. The Estimate Cost of Project ₹9 lakhs. Along With Zubair Bh & Other’s Residents of Colony & AIMIM Primary Unit …
koppulabjp *ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహణ — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!*
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంతాలలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబంలోని పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఎవ్వరికీ ఇబ్బందులు కలగనీవ్వకుండా అన్ని వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో H.M రూప్ సింగ్, టీచర్లు సరళ, విమల మరియు బిజెపి నాయకులు నాంపల్లి రామేశ్వర్, పాతూరి శ్రీధర్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, సిద్దు పాల్గొన్నారు.