Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: June 10, 2022

Mandumula Rajitha Parmeshwar Reddy*రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్య పరిష్కారానికి కృషి*

Mandumula Rajitha Parmeshwar Reddy

*రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్య పరిష్కారానికి కృషి*

*కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి*

ఉప్పల్ డివిజన్ లోని లక్ష్మీనారాయణ కాలనీ లో డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.కాలనీ లోని సమస్యలను స్థానికులు ఇటీవల రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో రజితపరమేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి లక్ష్మీనారాయణ కాలనీ లో ఆదివారం పర్యటించారు.డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని రజితపరమేశ్వర్ రెడ్డి మున్సిపల్, వాటర్ వర్స్క్ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారి అసిఫ్ గారు ,కాలనీ అధ్యక్షులు లూకాస్ గారు, నాగేశ్వరరావు గారు,, మీసాల రాములు గారు శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు,సురేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి గారు,బ్రాహ్మమ్, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, వెంకటేష్ యాదవ్, జకీర్, ఫాక్రుద్దీన్, విరా చారి, సాకలి ప్రవీణ్, విజయ్ కుమార్, సందీప్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

@MandumulaRajithaParmeshwarReddy Mana Corporator

7వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్

7వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్గణేష్ నగర్, సాయిరాం నగర్ కాలనీలలో విస్తృతంగా పర్యటించారు.కార్యక్రమంలోజిహెచ్ఎంసి అన్ని విభాగాల అధికారులు,మరియు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.@Bannalageethapraveen #manacorporator#TRS#GHMC

7వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్

7వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
గణేష్ నగర్, సాయిరాం నగర్ కాలనీలలో విస్తృతంగా పర్యటించారు.కార్యక్రమంలో
జిహెచ్ఎంసి అన్ని విభాగాల అధికారులు,మరియు టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.