Skip to content Skip to left sidebar Skip to right sidebar Skip to footer

Day: July 23, 2022

M.Swamy Yadav Karwan Division corporator.

Today, Karwan corporator Mandagiri Swamy Yadav along with Karwan Subzimandi Gangaputra sangam president G. Ashok garu & Sri. Nalla Pochamma Devi and Sri. Mahankali Devi temple committee members from Subzimandi met AIMIM President hon’ble MP Janab Barrister Asaduddin Owaisi Sahab at party head office Darussalam and invited him for 100 years of Grand celebrations of Elephant Bonalu Procession to be held on 24 July, Sunday.

Narne Srinivasa Rao Hyder Nagar Corporator.

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని దుర్గా మైసమ్మ తల్లి దేవస్థానం లో రేపు బోనాలు సందర్భంగా ఏర్పాట్లను మరియు గుడి పునర్నిర్మాణం పనులను పరిశీలించిన

హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.

Madhavaram Roja Vivekananda Nagar Corporator.

ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లోని అభి టిఫిన్ సెంటర్ వద్ద రోడ్డు పై అకస్మాత్తుగా ఏర్పడిన గుంతను గౌరవ ఏసీపీ శ్రీ చంద్రశేఖర్ గారు, గౌరవ ట్రాఫిక్ ఏసీపీ శ్రీ హన్మంత రావు గారు , గౌరవ CI శ్రీ నర్సింగరావు గారు, గౌరవ ట్రాఫిక్ CI శ్రీ బోస్ గారు, గౌరవ కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు గారు, GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి రోడ్డు మరమత్తులు చేపట్టి,రోడ్డు పునరుద్ధరణ చర్యలు తీసుకొని, రోడ్డు పై వాహనాల రాకపోకలు సాఫీగా సాగేల చర్యలను చేపట్టిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

Bandaru Srivani Ramanthapur Division Corporator.

గంగా లక్ష్మి భవాని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రామంతపూర్ కార్పొరేటర్
ఈరోజు రామంతపూర్ చిన్న చెరువు పక్కన ఉన్న శ్రీ గంగా లక్ష్మీ భవాని అమ్మవారి దశమ వార్షికోత్సవం , అమ్మవారి శాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గంగపుత్ర సంఘం వారి ఆహ్వానం మేరకు రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్ రావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.
కార్యక్రమంలో శ్రీ గంగా లక్ష్మి భవాని దేవాలయ కమిటీ అధ్యక్షులు పూస సత్తయ్య, తెలంగాణ గంగపుత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దీటి మల్లయ్య, ఆలయ కమిటీ సభ్యులు మరియు రామంతపూర్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు గారు పాల్గొన్నారు.

Mettu Kumar Yadav Patancheru Division Corporator.

* పటాన్చేరు లోని పలు కాలనీలలో 89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్..

ఈ రోజు శనివారం నాడు ఉదయం పటాన్చేరు లోని

పలు కాలనీలలో గౌరవ శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఆల్విన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా రూపాయలు 58 లక్షల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు,

* గౌతం నగర్ కాలనీ మంజీర కాలేజి వద్ద రూపాయలు 20 లక్షల అంచనా వ్యయం తో RCC పైపులైన్ మరియు, గౌతం నగర్ కాలనీలోనీ అమెరాన్ బ్యాటరీ షాప్ వద్ద రూపాయలు 11 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్ గారు, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ గారు,పట్టణ పుర ప్రముఖులు,పలువురు నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

B.Pushpa Yadav Ramachandrapuram Division Corporator.

గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సీసీ రోడ్ సమస్యను ఇచ్చిన మాట ప్రకారం వారం రోజులలో ప్రారంభించి ఇప్పుడు ముగింపు దశలో ఉన్న పనుల కొరకు సాయి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞత భావంతో ఈరోజు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కార్పొరేటర్ దంపతులకు ఘనంగా సన్మానించిన సొసైటీ సభ్యులు.వారితో కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్,రవికిరణ్ గౌడ్,నారాయణ,వెంకట్ రెడ్డి,అశోక్ రెడ్డి,ప్రవీణ్ చారి,పండరి,శ్రీకాంత్ రెడ్డి,గోపాల్ రెడ్డి,భూపాల్ రెడ్డి,అప్పల భాస్కర్,మురళీధర్ రెడ్డి,వెంకటేశం,యది రెడ్డి,వెంకటేశం,సత్యనారాయణ,ప్రీతీ గౌడ్ తదితరులు.

Bonthu Sridevi Charlapally Division Corporator.

ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మరియు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ యోగ, క్షేమాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు,అదే విధంగా సీఎం కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.